- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మధనాపురం రోడ్డులో రేషన్ బియ్యం పట్టివేత...
by Sumithra |
X
దిశ, కొత్తకోట : కొత్తకోట మండల కేంద్రంలోని మధనాపురం రోడ్డులోని సాయిబాబా దేవాలయం సమీపంలో అక్రమంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై మంజునాథ రెడ్డి తెలిపారు. ఎస్సై మంజునాథ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం బొలెరో వాహనంలో మధనాపురం నుంచి షాద్ నగర్ కు 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నారని తెలిసిందన్నారు. వాహనాల తనిఖీలల్లో భాగంగా ఈ పీడీఎస్ బియ్యం పట్టుకున్నామని తెలిపారు. సివిల్ సప్లయ్ అధికారి నంద కిషోర్ పంచనామా చేసి ఫిర్యాదు ఇవ్వగా బొలెరో డ్రైవర్ పరమేశ్ తో పాటు వాహన యజమాని వడ్డె శివ పై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
Advertisement
Next Story