- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్.. మంత్రిసురేఖ పై పరువు నష్టం కేసులో స్టేట్మెంట్ రికార్డు చేయనున్న కోర్టు
by Maddikunta Saikiran |
X
దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి కొండా సురేఖ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని, ఏలాంటి ఆధారాలు లేకుండా కేవలం దురుద్దేశపూర్వకంగా, అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన ఆమెపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈ నెల 3న నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. దీనిపై ఈ నెల 14న విచారణ జరిప కోర్టు కేసును 18కి వాయిదా వేసింది. పిటిషనర్ కేటీఆర్ తో పాటు నలుగురు సాక్షుల స్టేట్ మెంట్ రికార్డు చేస్తామని కోర్టు వెల్లడించింది. దీంతో కేటీఆర్ ఈ నెల 18న నాంపల్లి కోర్టుకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఆయనతో పాటు ఈ కేసులో బాల్క సుమన్, సత్యవతి రాధోడ్, తుల ఉమ, దాసోజుశ్రవణ్ లను పిటిషన్ సాక్షులుగా చేర్చడంతో వారు సైతం స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. కోర్టులో 23రకాల ఆధారాలను కేటీఆర్ తరుపు లాయర్ కోర్టుకు సమర్పించారు.
Advertisement
Next Story