భద్రాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి

by Aamani |
భద్రాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి
X

దిశ, భద్రాచలం : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గోదావరిలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి క్రమేపీ పెరుగుతూ వస్తుంది. సోమవారం ఉదయం 6 గంటలకు 25.3 అడుగులు ఉన్న గోదావరి, రాత్రి 9 గంటలకు 31.5 అడుగులకు పెరిగింది. ఎగువ నుంచి ఇంకా వరద నీరు తరలి వస్తుండటంతో గోదావరి మరో 4 అడుగులు పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed