- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
అబూజ్ మడ్ ఎన్ కౌంటర్ మృతులు 31 కాదు 34 : ఐజీ సుందర్ రాజ్
by Aamani |
X
దిశ, భద్రాచలం : ఛత్తీస్ ఘడ్ నారాయణపూర్ , దంతేవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఈ నెల 5వ తేదిన ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 34 మంది మావోయిస్టులు చనిపోయినట్లు బస్తర్ ఐ.జీ సుందర్ రాజ్.పి తెలిపారు. 31 మావోయిస్టు మృతదేహాలను స్వాధీనం చేసుకొనగా, మరో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఖననం చేసినట్లు ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.
Advertisement
Next Story