- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
'ఆర్టీసీ సమస్యలపై ప్రశ్నించండి..?'.. రేవంత్ని కోరిన జేఏసీ
by Vinod kumar |
X
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ ఆర్టీసీ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటూ జాయింట్ యాక్షన్కమిటీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కోరింది. ఆర్టీసీ పరిస్థితులపై ఈ నెల 16న రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రావాలని జేఏసీ చైర్మన్రాజిరెడ్డి గురువారం జూబ్లీహిల్స్లో రేవంత్కు ఆహ్వానం అందించారు. అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఇన్విటేషన్ ఇచ్చామని, ఆ సమావేశం లో తీర్మానం తర్వాత ఆర్టీసీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వంపై పోరాటం ఉదృతం చేస్తామని రాజిరెడ్డి పేర్కొన్నారు.
Advertisement
Next Story