- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఉజ్జయిని మహంకాళి ఆలయ హుండీ లెక్కింపు
by Aamani |
X
దిశ,బేగంపేట: సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు జరిగింది.ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి ,దేవాదాయ శాఖ అధికారులు,ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ సూరిటి కామేశ్వర్ ల సమక్షంలో లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో రూ. 12,58,724 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి వెల్లడించారు.ఈ లెక్కింపులో అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ,మాజీ ట్రస్టు బోర్డు సభ్యులు కృష్ణ, ప్రకాష్, దయానంద్,భక్తులు పాల్గొన్నారు.
Advertisement
Next Story