- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గ్రూప్-4 పరీక్ష ఫైనల్ ఫలితాలు ప్రకటించాలి.. గాంధీభవన్ ముట్టడికి యత్నించిన అభ్యర్థులు
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూపు-4 పరీక్ష ఫైనల్ ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ( తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ), గాంధీ భవన్ ముట్టడికి గ్రూప్-4 అభ్యర్థులు యత్నించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి రెండు నెలలు అయిన ఇప్పటికి ఉద్యోగాలు కేటాయించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ భవన్ ముట్టడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి 460 రోజులు అవుతుందని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయ్యిందని అభ్యర్థులు తెలిపారు. డీఎస్సీ పోస్టులకు 56 రోజులో పూర్తి చేసిన టీజీపీఏస్సీ అధికారులు 8వేల గ్రూప్-4 పోస్టులకు 460 రోజుల ఎలా పడుతుందని ప్రశ్నించారు. వెంటనే ఇతర ప్రక్రియలు పూర్తి చేసి ఈ దసరా వరకు తుది ఫలితాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Next Story