- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
సీఎం రేవంత్ నిశ్శబ్ధ విప్లవ నాయకుడు : ఎంపీ మల్లు రవి
X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి నెహ్రూ ఆలోచనలకు బీజేపీ దెబ్బకొట్టాలని చూస్తొందని విమర్శించారు. అలాగే మూసీ సుందరీకరణపై ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ నిశ్శబ్ధ విప్లవ నాయకుడని, ప్రత్యామ్నాయం లేకుండా మూసీ సుందరీకరణ సాధ్యం కాదని మాకు తెలుసని అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని, గత పాలకులు రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అభివృద్ధి క్రమంలో హైడ్రా, మూసీ వల్ల ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులుంటాయని.. మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్లో లక్షల మందికి లాభం జరుగుతుందరి నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
- Tags
- Mallu Ravi
Next Story