ఈ నెల 4న భారత్ బంద్.. పిలుపునిచ్చిన విద్యార్థి, యువజన సంఘాల ఐక్య వేదిక

by Rajesh |
ఈ నెల 4న భారత్ బంద్.. పిలుపునిచ్చిన విద్యార్థి, యువజన సంఘాల ఐక్య వేదిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 4న భారత్ బంద్‌కు విద్యార్థి, యువజన సంఘాల ఐక్య వేదిక, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పిలుపునిచ్చారు. నీట్, నెట్ పరీక్షల్లో అవకతవలపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టాలని డిమాండ్ ఆయా సంఘాలు డిమాండ్ చేశాయి. కేజీ టు పీజీ వరకు అన్నీ విద్యా సంస్థలు, వ్యాపార వేత్తలు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed