- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
పాతబస్తీలో దారుణం.. పదిహేను రోజుల పసికందు విక్రయం
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో పాతబస్తీలో ఓ దారుణం వెలుగు చూసింది. ముక్కుపచ్చలారని 15 రోజుల పసికందును అమ్మేందుకు ప్రయత్నాలు జరిగాయి. పసికందు విక్రయ ఘటన మీద సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగప్రవేశం చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. పసికందును అమ్మేందుకు యత్నించిన మొత్తం 9 మంది నిందితులలో.. చిన్నారి తల్లీదండ్రులతో సహ ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. కాగా ఈ ఘటనపై చంద్రాయణగుట్ట పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story