- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
గుత్తా సుఖేందర్ రెడ్డితో ఏపీ శాసనమండలి చైర్మన్ భేటీ
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి(AP Legislative Council) ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు(Koyye Moshenu Raju) బుధవారం హైదరాబాద్లో పర్యటించారు. తెలంగాణ శాసన మండలిని ఆయన సందర్శించారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy)తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. చాలా సేపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తాజా రాజకీయ పరిణామాలపై సుధీర్ఘంగా ఇరువురు చర్చించారు. అనంతరం ఏపీ మండలి చైర్మన్ మోషేన్ రాజును శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా.నరసింహాచార్యులు ఉన్నారు.
Advertisement
Next Story