- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
BREAKING : సింగరేణిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి
X
దిశ, వెబ్డెస్క్: పెద్దపల్లి జిల్లా రామగుండం ఓసీపీ-2లో ప్రమాదం జరిగింది. ఓపెన్ కాస్ట్ గనిలో మట్టిపెళ్లలు పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వాటర్ పైప్లైన్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. మృతులను ఫిట్టర్ వెంకటేశ్వర్లు, విద్యాసాగర్గా గుర్తించారు. సింగరేణి ఏరియా ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story