విద్యాశాఖ కీలక నిర్ణయం..

by Shyam |
విద్యాశాఖ కీలక నిర్ణయం..
X

కోవిడ్-19(కరోనా)నేపథ్యంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.విద్యార్థులు, టీచర్లు ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు ఉంటే మూడు రోజుల పాటు స్కూళ్లకు రావొద్దని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్రంలోని అన్ని జిల్లా పాఠాశాలల్లో కరోనా నియంత్రణకు డీఈవోలు చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Tags: telangana school education, carona, cold, fever, cough, don’t attend school, teachers and students

Next Story

Most Viewed