- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
ఒక్కడి వల్ల దేశంలో సగం మందికి పాజిటివ్
X
దిశ, వెబ్ డెస్క్: ఒక్కడి వల్ల తమ దేశంలో సగం మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చిందని.. అతనికి సంబంధించిన పొటోను సోషల్ మీడియా, టీవీ, వార్తా పత్రికల ద్వారా శ్రీలంక ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అతడి వల్ల దేశంలోని నౌకాదళ సిబ్బందికి కూడా కరోనా నిర్దారణ అయ్యిందని శ్రీలంక ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే, తాను ఏ తప్పు చేయలేదని, ప్రభుత్వం కావాలనే తనను టార్గెట్ చేస్తోందని చెబుతున్నాడు.
Advertisement
Next Story