- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పాకిస్థాన్ కు రూ.586 కోట్లు.. ఇచ్చింది ఎవరో తెలుసా..?
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య ఖర్చుల కోసం ఐసీసీ పాకిస్థాన్ కు 66 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.586 కోట్లు) అందించనుంది. వారం రోజుల క్రితం కొలంబోలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో ఈ భారీ బడ్జెట్ ను ఐసీసీ సభ్యదేశాలు ఆమోదించినట్లు సమాచారం. భారత్ మినహా అన్ని సభ్య దేశాలు పాకిస్థాన్ లో టోర్నీ జరిగేందుకు సమ్మతం తెలిపాయి. ఈ సమావేశంలో భారత్ తెలిపిన భద్రతా కారణాల అభ్యంతరం ప్రకారం భారత్ పాకిస్థాన్ దాయాదుల మధ్య మ్యాచెస్ మాత్రం పాకిస్థాన్ బయట జరగనున్నాయి. ఇవి శ్రీలంక లేదా యూఏఈలో జరిగే అవకాశాలుండగా.. మళ్ళీ వీటికోసం ప్రత్యేకంగా 4.5 మిలియన్ డాలర్లను ఆ దేశానికి ఐసీసీ కేటాయించనున్నట్టు తెలుస్తోంది.
Next Story