- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: అయోద్యలో రామమందిర నిర్మాణం స్వతంత్ర భారత చరిత్రలో మరపురాని ఘట్టమని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సంఘాలు అన్నాయి. శనివారం కోఠిలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మణికొండకు చెందిన రాముని భక్తుడు శ్రీనివాస శర్మ ఆలయ నిర్మాణానికి వెండి ఇటుకలను విరాళంగా ఇచ్చాడు. ఈ ఇటుకలను అయోధ్యకు పంపనున్నట్లు విశ్వహిందు పరిషత్ నేతలు తెలిపారు.
Next Story