- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రపంచ వింతల్లో ఒకటైన ఆగ్రాలోని తాజ్మహాల్ సందర్శనకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దేశంలో కరోనా కేసులు ప్రారంభం అయ్యాక కేంద్రం ప్రభుత్వం మార్చి నుంచి లాక్డౌన్ విధించింది.
ఆ తర్వాత, అన్లాక్ ప్రక్రియలో భాగంగా కొన్నింటిపై ఆంక్షలు నెమ్మదిగా సడలించినా.. పర్యాటకరంగంపై ఇన్నిరోజులు నిర్భంధం కొనసాగుతూనే ఉంది.
తాజాగా సెప్టెంబర్ 1నుంచి పర్యాటకులను అనుమతించేందుకు పురావస్తుశాఖ అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే.. తాజ్ మహాల్, ఫతేపూర్ సిక్రీలను పర్యాటకుల సందర్శనకు సిద్ధంగా ఉంచాలని ఆగ్రా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Next Story