- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోదాడ: వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్నందున విద్యుత్ కొరత లేకుండా చేసేందుకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రైతులకు లో-వోల్టేజీ సమస్య లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కరెంటు తీగలు లాగడం, స్తంభాలు ఏర్పాటు, ట్రాన్సాఫార్మర్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ, ఏఈ తదితరులు పాల్గొన్నారు.
Next Story