- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మాజీ సైనికుల పై దాడి చేయడం పూర్తిగా అమోదయోగ్యం కాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ముంబైలో మాజీ నావికాదళ అధికారి మదన్ శర్మ పై శివసేన కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై స్పందించిన రాజ్ నాథ్ ఓ ట్వీట్ చేశారు. ‘శివసేన కార్యకర్తలు దాడి చేసిన మాజీ నావికాదళ అధికారి మదన్ శర్మతో మాట్లాడాను. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం పై ఆరా తీశాను. అయినా.. మాజీ సైనికుల పై దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదు. ఈ ఘటన బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Next Story