- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఏపీలో కొనసాగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్..
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ జరగనున్నట్టు అధికారులు వెల్లడించారు. 515 జడ్పీటీసీలు, 7,220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. అయితే, 126 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
Advertisement
Next Story