- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బోలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దిరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మృత చెందిన వ్యక్తి సూర్యాపేట జిల్లా కు చెందిన దూబని గురువయ్య(34)గా పోలీసులు గుర్తించారు.
Next Story