- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సితారతోనే ‘జాతిరత్నం’ నెక్స్ట్ ప్రాజెక్ట్?
by Shyam |

X
దిశ, సినిమా: ‘జాతిరత్నాలు’ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తర్వాత అనుష్క శెట్టితో సినిమా చేస్తాడని అనుకున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై రానున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ త్వరలోనే ఉంటుందనుకున్నా.. ఆ ప్రాజెక్ట్ కాస్తా పక్కకు పెట్టేసినట్లు సమాచారం. దీంతో ఈ యంగ్ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుందని టాక్. ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కాబోతుండగా… సింగిల్ సిట్టింగ్లోనే మూవీకి ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై నిర్మాత నాగవంశీ త్వరలో అఫిషియల్ అనౌన్స్ చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్.
Next Story