- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Home > జాతీయం-అంతర్జాతీయం > Kashmir : తొలుత నియోజకవర్గాల పునర్విభజన.. ఆ తర్వాతే పోల్స్ : కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్
Kashmir : తొలుత నియోజకవర్గాల పునర్విభజన.. ఆ తర్వాతే పోల్స్ : కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : సాధ్యమైనంత త్వరగా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘తొలుత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. చివరగా తగిన సమయంలో కశ్మీర్కు రాష్ట్రహోదా దక్కుతుంది’’ అని ఆయన వెల్లడించారు.
దీనిపై ఆగస్టు 5న పార్లమెంటు వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటన చేశారని.. ఆ మేరకు ప్రక్రియ ముందుకు సాగుతుందని లెఫ్టినెంట్ గవర్నర్ స్పష్టంచేశారు. ఆదివారం రోజు జమ్మూ యూనివర్సిటీలో మాలవ్య మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈవివరాలను వెల్లడించారు.
Advertisement
Next Story