- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
బెట్టింగ్ ప్రకటనలపై మీడియాకు కేంద్రం హెచ్చరిక!
by Vinod kumar |
X
న్యూఢిల్లీ: ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ప్రకటనలను ప్రచురించడం, ప్రదర్శించడంపై మీడియా సంస్థలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తప్పవని వార్తాపత్రికలు, టీవీ ఛానెల్స్, డిజిటల్ & సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు సూచించింది.
ఈ మేరకు బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్స్కు సంబంధించిన ప్రకటనలు/ప్రమోషనల్ కంటెంట్ను ఏ రూపంలోనైనా ప్రదర్శించడాన్ని తక్షణమే మానుకోవాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వారిని కోరింది. ఈ ఆదేశాలు పాటించడంలో విఫలమైతే, ప్రభుత్వం వివిధ చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుందని జారీ చేసిన అడ్వైజరీ నోట్లో పేర్కొంది.
Advertisement
Next Story