- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Saamana: 'వాటి కంటే ముందు.. దేశంలో ఆ సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది'
by Vinod kumar |
X
ముంబై : ప్రధాని మోడీపై శివసేన (ఉద్ధవ్) పత్రిక ‘సామ్నా’ విరుచుకుపడింది. సన్ మిషన్, మూన్ మిషన్, వీనస్ మిషన్లపై ఫోకస్ పెడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.. వాటి కంటే ముందు దేశంలో ఉల్లి సమస్యపై దృష్టి పెట్టడం అత్యవసరమని సూచించింది. లేదంటే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ గల్లంతవడం ఖాయమని సంపాదకీయంలో పేర్కొంది. ‘మిషన్ సన్ సవ్యంగానే ఉంది. అయితే దేశంలో ఉల్లి ధరను స్థిరీకరించడం కూడా చాలా అవసరమని కేంద్ర సర్కారు గ్రహించాలి’ అని తెలిపింది.
Advertisement
Next Story