- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
AIADMK: అన్నాడీఎంకే కార్యకర్త దారుణ హత్య
by Shamantha N |
X
దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని కడలూరులో ఏఐడీఎంకే కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడ్ని తిరుపాప్లియూర్ కు చెందిన పద్మనాభన్ గా గుర్తించారు. పద్మనాభన్ బాగూర్ వైపునకు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించారు. ఆ ముఠా సభ్యులు వాహనంలో పద్మనాభన్ బైక్ ను కిలోమీటర్ల మేర వెంబడించారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ని ఢీకొట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే.. పద్మనాభన్ మృతు చెందారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Advertisement
Next Story