- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
రైలు ఢీకొని చిరుత పులి మృతి.. ఎక్కడంటే..?
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: రైలు ఢీకొని చిరుతపులి మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. రాజురా అటవీ ప్రాంతంలోని చనఖా గ్రామం గుండా వెళ్తున్న రైల్వే ట్రాక్ను చిరుతపులి దాటుతుండగా ప్రమాదం జరిగింది. చనిపోయిన చిరుతకు మూడేళ్లు ఉంటాయని అధికారులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది ఘటనా స్థలానికి పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story