‘కార్మికులను గాలికి వదిలేశారు’

by srinivas |
‘కార్మికులను గాలికి వదిలేశారు’
X

దిశ, వెబ్‌డెస్క్: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ఏపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. కార్మికులకు ఉద్దేశించిన నిధులను పక్క దారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కరోనా కాలంలో కష్టం వచ్చిన నిధులను విడుదల చేయలేదని విమర్శలు చేశారు. కార్మికుల క్లయిమ్స్‌ తక్షణం పరిష్కరించి ఆర్థిక లబ్ధి అందించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed