- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఓ రేంజ్లో కాస్ట్ ఫీలీంగ్ ఉన్న అశ్విని దత్ అల్లుళ్లుగా వేరే కులం వాళ్లని చేసుకోవడానికి కారణం అదేనా..
![ఓ రేంజ్లో కాస్ట్ ఫీలీంగ్ ఉన్న అశ్విని దత్ అల్లుళ్లుగా వేరే కులం వాళ్లని చేసుకోవడానికి కారణం అదేనా.. ఓ రేంజ్లో కాస్ట్ ఫీలీంగ్ ఉన్న అశ్విని దత్ అల్లుళ్లుగా వేరే కులం వాళ్లని చేసుకోవడానికి కారణం అదేనా..](https://www.dishadaily.com/h-upload/2024/06/30/347466-ashvini.webp)
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదలై హిట్ టాక్ అందుకుంటూ యావత్తు దేశం మొత్తం కూడా కల్కి మేనియాతో ఊగిపోతోంది. రూ. 600 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ అన్ని అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్పై ప్రియాంక దత్, స్వప్న దత్ వీరిద్దరు ఈ సినిమాను నిర్మించారు.
ఇదిలా ఉంటే తాజాగా అశ్వనీదత్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. అశ్వనీదత్కు మొదటి నుంచి కూడా క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువట. ఆయన కమ్మ సామాజిక వర్గాన్ని బాగా ఎంకరేజ్ చేస్తారనే ఇండస్ట్రీలో ఓ టాక్ కూడా ఉంది. మరి ఇంత కాస్ట్ ఫీలింగ్ ఉన్న అశ్వనీదత్ తన ఇద్దరు అల్లుళ్ళు బయట వారే.. అంతేకాక వారిని కుమార్తెలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే చాలా మందికి తెలియదు.
అశ్వనీదత్ మొదటి కుమార్తె స్వప్న ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం మొదట తండ్రికి ఇష్టం లేదు. కానీ శక్తి సినిమా షూటింగ్ సమయంలో తన ప్రేమ విషయాన్ని స్వప్న జూనియర్ ఎన్టీఆర్తో చెప్పగా, ఆయన దగ్గరుండి అశ్వనీదత్ను ఒప్పించి వీరి పెళ్లి జరిపించారు. ఇక ప్రియాంక సైతం తన తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా వేరే కులం వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడే నాగ్ అశ్విన్ కల్కి సినిమా దర్శకుడు. ఇలా విపరీతమైన కాస్ట్ ఫీలింగ్ ఉన్న అశ్వనీదత్ తన కూతుర్లకు మాత్రం వేరే కులం అబ్బాయిలకు ఇచ్చి వివాహం జరిపించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.