తమిళనాడులో భారీ పేలుళ్లు..!

by  |
తమిళనాడులో భారీ పేలుళ్లు..!
X

దిశ వెబ్‎డెస్క్:

త‌మిళ‌నాడులో భారీ పేలుళ్లు సంభవించాయి. క‌డ‌లూరు జిల్లా కాట్టుమ‌న్నూర్ కోయిల్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed