- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
లారీ ఢీ.. యువకుడు మృతి
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం-బేసి రామచంద్రాపురం జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ పై వెళుతున్న యువకుడిని లారీ ఢీకొంది. ఈ ఘటనలో కంచిలి మండలం జె.శాసనం గ్రామంకు చెందిన మర్ల.కూర్మరావు(25) అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి యువకుడిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story