మాయమాటలే గెలిపిస్తున్నాయి….

by  |
మాయమాటలే గెలిపిస్తున్నాయి….
X

దిశ వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు మాయమాటలతో ఆకట్టుకుని ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తున్నారని అన్నారు. ఎన్నికలు రాగానే రైతులకు ఏదో ఒక పథకం అంటూ ముందుకు వస్తున్నారని అన్నారు. ఆ హవాలో ముక్కు మొఖం తెలియని టీఆర్ఎస్ నేతలు సైతం గెలుస్తున్నారని అన్నారు. రైతులకు కౌలు ప్రోత్సాహకాలు అందటంలేదన్నారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందన్నారు. కరోనాను కట్టడి చేయడంలోనూ టీఆర్ఎస్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు.


Next Story

Most Viewed