- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు మాయమాటలతో ఆకట్టుకుని ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తున్నారని అన్నారు. ఎన్నికలు రాగానే రైతులకు ఏదో ఒక పథకం అంటూ ముందుకు వస్తున్నారని అన్నారు. ఆ హవాలో ముక్కు మొఖం తెలియని టీఆర్ఎస్ నేతలు సైతం గెలుస్తున్నారని అన్నారు. రైతులకు కౌలు ప్రోత్సాహకాలు అందటంలేదన్నారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందన్నారు. కరోనాను కట్టడి చేయడంలోనూ టీఆర్ఎస్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు.
Next Story