- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
మలేషియాలో భారతీయుడు జైలుపాలు
by vinod kumar |
X
దిశ, వెబ్ డెస్క్: 14 రోజుల క్వారంటైన్ నిబంధన ఉత్తర్వును ఉల్లంఘించినందుకు 57 ఏళ్ల భారతీయ రెస్టారెంట్ యజమానికి మలేషియాలో ఐదు నెలల జైలు శిక్ష పడింది. కరోనా బారిన పడిన ఇతను క్వారంటైన్ (quarantine)లో ఉండకుండా రెస్టారెంట్ కి వెళ్లిన కారణంగా… అతనిని కాంటాక్ట్ అయినవారు కూడా COVID-19 బారిన పడ్డారు.
వ్యాధి సోకిన వారిలో రెస్టారెంట్ యజమాని కుటుంబ సభ్యులు, రెస్టారెంట్ స్టాఫ్, కస్టమర్లు ఉన్నారు. సదరు యజమానిని కాంటాక్ట్ అయినవారు మరో మూడు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో అక్కడ కూడా కేసులు నమోదయ్యాయి.
Advertisement
Next Story