Horoscope: 12 ఏళ్ల తర్వాత మిథునరాశిలోకి గురుగ్రహం.. ఆ రాశుల వారికీ లాభాలే లాభాలు

by Prasanna |
Horoscope: 12 ఏళ్ల తర్వాత మిథునరాశిలోకి గురుగ్రహం.. ఆ రాశుల వారికీ లాభాలే లాభాలు
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. గురు గ్రహాన్ని సంపద, సంతోషానికి సూచికగా చెబుతుంటారు. జాతకంలో ఇది శుభ స్థానంలో ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రస్తుతం, గురు గ్రహం వృషభ రాశిలో ఉంది. 2025 ఏడాది మే వరకు ఇదే రాశిలో ఉంటుంది. దీని కారణంగా, రెండు రాశులవారికి మంచిగా ఉండనుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మిథున రాశి

మిథున రాశివారికి ఈ గ్రహ సంచార ప్రభావం వలన అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా, పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగాలు చేసే వారికీ ప్రమోషన్ వస్తుంది. ఈ గ్రహ సంచారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది. ముఖ్యంగా, వీరికి డబ్బు సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. అలాగే,కొత్త ఇల్లు లేదా కొత్త కారు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు చేసే వారికీ పెట్టుబడులు పెట్టడం వలన అధిక లాభాలు పొందుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story

Most Viewed