Cyclone Yaas: తుఫాన్ ఎఫెక్ట్.. ఇళ్లలోకి వరద నీరు.. భారీ నష్టం

by Shamantha N |   ( Updated:2021-05-27 01:13:48.0  )
Cyclone Yaas: తుఫాన్ ఎఫెక్ట్.. ఇళ్లలోకి వరద నీరు.. భారీ నష్టం
X

దిశ, వెబ్‌డెస్క్ : యాస్ తుఫాన్ తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తుఫాన్ కారణంగా కన్యాకుమారి జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షాల ధాటికి కురుంబనా గ్రామంలోని తమరైక్కులం, పెరియాకులం, కక్కైకులం అనే మూడు చెరువులు పూర్తిగా నిండిపోయాయి. ఈ కారణంగా వరదలు పోటెత్తాయి. వరద నీరు కాలనీలోని ఇళ్లల్లోకి ప్రవేశించి నీళ్లు వచ్చి చేరాయి. తుఫాన్ ధాటికి చెట్లు కూలిపోయి, ఇళ్లు దెబ్బతిని భారీ నష్టం సంభవించిందని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed