- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ. 45 లక్షలు విలువ చేసే 837 గ్రాముల బంగారాన్ని శనివారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా రియాద్ నుంచి వచ్చిన నలుగురు యువకుల వద్ద భారీగా బంగారం పట్టుబడింది. ఈ మేరకు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story