- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తరుచూ తేలికపాటి జ్వరంగా అనిపిస్తోందా..అయితే ప్రాణాంతక వ్యాధేనేమో?
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం డిఫ్తీరియా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ వ్యాధి సోకిన వ్యక్తి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం, చర్మం నీలం రంగులోకి మారడం, మెడలో వాపు, నిరంతరం తగ్గు ఉంటుంది. అంతే కాకుండా ఈ వ్యాధి సోకే మొదట్లో నిరంతరం తేలికపాటి జ్వరం వస్తుందంట. అంతే కాకుండా,గొంతు నొప్పి వేధిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఏ లక్షణం కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
ఇక ఈ డిఫ్తీరియా వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైనదని, ఇది గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించి గొంతులో ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని వైద్యులు తెలిపారు. ఇది సోకిన వ్యక్తికి మొదట్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. తర్వాత ఈ బ్యాక్టీరియా గుండె,మెదడుకు వ్యాపించి చివరకు ప్రాణం పోయే ఛాన్స్ కూడా ఉందని వారు సూచిస్తున్నారు. అందువలన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, పదే పదే జ్వరం, గొంతు నొప్పి ఉన్నట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలిని వారు చెబుతున్నారు.