- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: కంచే చేనుమేసినట్లు.. కన్న తండ్రే కుమార్తె పాలిట కీచకుడిగా మారిన ఘటన నెల్లూరు జిల్లా వింజమూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. వింజమూరు పంచాయతీకి చెందిన వ్యక్తి నిన్న తన ద్విచక్రవాహనంపై కుమార్తెను తీసుకుని బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకువచ్చే క్రమంలో మద్యం సేవించాడు. మార్గమధ్యంలో మద్యం మత్తులో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని చెరనుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాలిక విషయాన్ని తల్లికి వివరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story