- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
సూర్యాపేట జిల్లాలో తొలి కరోనా మరణం
by vinod kumar |
X
దిశ, నల్లగొండ: రాష్ర్టంలో కరోనా బారిన పడి ఇప్పటికే 57 మంది మరణించగా.. తాజాగా బుధవారం సూర్యాపేట జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. కాసరబాద గ్రామానికి చెందిన నాలుగు నెలల బాలుడు కరోనాతో గాంధీ ఆస్పత్రిలో బుధవారం మృతి చెందాడు. కరోనా పాజిటివ్తో పాటు బాలుడి గుండెకి హోల్ ఉందని వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు బాలుడి కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్ చేశారు.
Advertisement
Next Story