- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రన్నింగ్లో ఉన్న ఫిషింగ్ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన మత్స్యకారులు సముద్రంలోకి దూకారు. ఈ ఘటన విశాఖ హార్బర్కు సమీపంలో జరిగింది. బోటు ప్రమాదంతో మత్స్యకారులు ఒక్కసారిగా ఆందోళనలో పడ్డారు.
విశాఖ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్తున్న మత్స్యకారులు తీరా సముద్రం మధ్యకు వెళ్లగానే బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎంతకీ అదుపులోకి రావపోవడమే కాకుండా బోటు మొత్తానికి మంటలు వ్యాప్తించాయి. దీంతో అందులో ఉన్న వారు సముద్రంలోకి దూకారు. సరిగ్గా ఇదే సమయంలో అటుగా వచ్చిన మరికొందరు మత్స్యకారులు సముద్రంలోకి దూకిన వారిని కాపాడారు. అయితే, బోటు ప్రమాదం ఎలా జరిగిందో అంతుచిక్కకుండా ఉందని బాధితులు వాపోయారు.
Next Story