- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భూపాలపల్లి:
భూపాలపల్లిలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఓసీ3 ప్రాజెక్టు బాధిత రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కొండంపల్లి గ్రామానికి చెందిన మా భూములు ఓసీపీ3 ప్రాజెక్టు కింద కోల్పోతుండగా కొంత మంది దళారులు నష్టపరిహారం కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇదే విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన కరువైందన్నారు. రీలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన ఏఐఎఫ్బీ నాయకులు గండ్ర సత్య నారాయణ రావు మాట్లాడుతూ నష్ట పరిహారం చెల్లించకుండా అధికార పార్టీ నాయకులు తప్పుడు పత్రాలతో డబ్బులు కాజేశారన్నారు. వారిని అరెస్టు చేసి, డబ్బులు వసూలు చేసి అసలైన భూనిర్వాసితులకు నష్ట పరిహారం తిరిగి చెల్లించాలన్నారు.
Next Story