- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కరోనాపై నిర్లక్ష్యం.. రేషన్ షాపుల్లో గుంపులు
by Shyam |
X
దిశ, మహబూబ్నగర్: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నా కొంత మంది మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. కరోనాకు మందు లేదని, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ఎంత చెప్పినా సీరియస్గా తీసుకోవడం లేదు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్కార్డుదారుడికి 12 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తోంది. దీనికితోడు నెల కోటా రేషన్ సరుకులు కూడా ఇస్తున్నారు. అయితే, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కొన్ని రేషన్షాపుల వద్ద జనం సామాజిక దూరం పాటించడం లేదు. గుంపులు గుంపులుగా ఎగబడుతున్నారు.
Tags: crowds, mahaboobnagar, gathered, ration shops, lockdown
Advertisement
Next Story