- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
విద్యుదాఘాతానికి గురై గిరిజన బాలుడు మృతి..
by Sumithra |
![విద్యుదాఘాతానికి గురై గిరిజన బాలుడు మృతి.. విద్యుదాఘాతానికి గురై గిరిజన బాలుడు మృతి..](https://www.dishadaily.com/h-upload/2024/07/04/348845-3.webp)
X
దిశ, కొల్లాపూర్ : కోడేరు మండలంలో ఓ గిరిజన బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని రేకులపల్లి గ్రామపంచాయితీ పరిధిలోని ఒప్పితాండలో జరిగింది. ఒప్పితాండలో శివ (15) అనే బాలుడు వీధిలో విద్యుత్ స్థంభాలు ఎక్కి లైటు బల్బులు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తున పై భాగంలో ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ తీగలు తగిలి ప్రమాదానికి గురై మృతి చెందినట్లు తండా వాసులు తెలిపారు. కోడేరు పోలీసులు కేసునమోదు చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం శవాన్ని నాగర్ కర్నూల్ జిల్లా దవాఖానకు తరలించినట్లు చెప్పారు.
Next Story