BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు దుర్మరణం

by Shiva |   ( Updated:2024-09-12 03:13:01.0  )
BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన కడలూరు జిల్లా చిదంబరం వద్ద చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలతో సహా ఓ బాలుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed