- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి...
by Kavitha |
X
దిశ, హనుమకొండ: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని చౌలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు బుధవారం కూలి పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తున్న క్రమంలో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ఇటుకల నిర్మల( 51 ), సోలెంక రమ( 45 ) పిడుగు పాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story