- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మంచం పట్టెతో దాడి.. ఒకరి మృతి
by Jakkula Mamatha |
X
దిశ, ఇనుగుర్తి(నెల్లికుదురు): మండలం లోని చిన్న ముప్పారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు(శుక్రవారం) ఉదయమే కాలకృత్యాలు తీర్చుకోవడానికి మల్లం యాకయ్య (60) సంవత్సరాలు రోడ్డుపై వెళ్తుండగా మల్లం రాజు అనే వ్యక్తి మంచం పట్టెతో దాడి చేయగా యాకయ్య అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు . ఈ విషయం తెలుసుకున్న సీఐ జగదీష్ నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య సోమక్క, కుమారుడు రమేష్, కూతురు నాగలక్ష్మి ఉన్నారు.
Advertisement
Next Story