ఉద్యోగం నుంచి తీసేయడంతో గుండెపోటుతో వ్యక్తి మృతి..

by Sumithra |
ఉద్యోగం నుంచి తీసేయడంతో గుండెపోటుతో వ్యక్తి మృతి..
X

దిశ, భద్రాచలం : గత పది ఏళ్లుగా పనిచేస్తున్న నరసింహా రావును హరిత తెలంగాణా టూరిజం హోటల్ మేనేజర్ ఎలాంటి కారణం లేకుండా ఉద్యోగం నుంచి తీసివేశారని, మళ్లీ డ్యూటీకి తీసుకోవడం లేదనే మనస్థాపంతో వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. నరసింహారావు మృతికి కారణం హోటల్ మేనేజర్ అంటూ, నరసింహారావు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతదేహంతో హోటల్ వద్ద దళిత సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed