- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
నీటి కోసం వెళ్లి బావిలో పడి మహిళ మృతి..
by Kalyani |
X
దిశ, బెజ్జూర్: ఓ మహిళ నీటి కోసం వెళ్లి బావిలో పడి మృతి చెందిన సంఘటన బెజ్జూర్ మండలంలోని బొగుడ గూడ లో సోమవారం చోటు చేసుకుంది. బెజ్జూర్ ఎస్సై మోహన్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూర్ మండలం బొగుడ గూడ గ్రామానికి చెందిన అల్లూరి లక్ష్మి (45) అనే మహిళ భర్త అల్లూరి లింగయ్య తో కలిసి పత్తి చేనుకు వెళ్లింది. వ్యవసాయ బావిలో నీటిని తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై మోహన్ నాయక్ తెలిపారు. మృతురాలి భర్త లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్ నాయక్ తెలిపారు.
Advertisement
Next Story