- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కోవిడ్ ఆస్పత్రి భవనం పై నుంచి మహిళా పేషెంట్ దూకిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని కోవిడ్ ఆస్పత్రిలో చల్లపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఓ మహిళ కరోనా చికిత్స పొందుతున్నది. ప్రస్తుతం ఆమె కరోనా నుంచి కోలుకుంది.
ఈ సందర్భంలో ఆమెను ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కానీ, కుటుంబ సభ్యులు ఆమెను తీసుకెళ్లేందుకు నిరాకరించారు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఆస్పత్రి భవనం పై నుంచి దూకింది. దీంతో ఆ పేషెంట్ కు తీవ్ర గాయాలయ్యాయి.
Next Story