- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
నాగర్ కర్నూల్లో మరో పాజిటివ్
by vinod kumar |
X
దిశ, మహబూబ్ నగర్: ఇన్నిరోజులు జీహెచ్ఎంసీకే పరిమితమైన కరోనా వైరస్ క్రమంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వ్యాప్తి చెందుతోంది. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో మరో పాజిటివ్ కేసు నిర్దారణ అయ్యింది.ఈ ఘటనతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో ఓ మహిళకు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చిందని వైద్యులు వెల్లడించారు. అంతకు ముందు అదే మహిళ కిడ్నీవ్యాధితో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చేరింది. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలో ఆమె ప్రైమరీ కాంటక్ట్స్కు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.
Advertisement
Next Story